ఆర్టీఐ కమిషనర్లు ను కలవనున్న ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ సభ్యులు.

తిరుపతి:ఆర్టీఐ కమిషనర్లు ఆర్టీఐ ఎ ఎస్ సభ్యులు ఈ నెల 29వ తేదీ కలవనున్నారని సంస్థC.E.O తెలిపారు.ఆశక్తి గల సభ్యులు రావచ్చునని, మీ సమస్యలను విన్నవించుటకు మంచి అవకాశమున్నది.వచ్చువారు మీ సమస్యల పై ఫైల్ రెడీ చేసుకొని రావాలి అని తెలియజేసారు.

Post a Comment

0 Comments