ప్రభుత్వ భూములను కాపాడండి.

గంగాధర నెల్లూరు:మండలం లోని ప్రభుత్వభూములను కాపాడాలని ఆర్టీఐ ఎ ఎస్ సంస్థ జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి అధికారులకు తెలియ జేశారు.వంకలు,వాగులు, చెరువులు,కుంటలు ఆక్రమించుకున్నారని, వాటిని తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments